విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని సత్యవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డి తరలిస్తున్న ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. క్షణాల్లో గడ్డితో పాటు ట్రాక్టర్ ట్రాలీ తగలబడిపోయింది. సుమారు రూ. 1 లక్ష నష్టం వాటిల్లినట్లు ట్రాక్టర్ యాజమాని తెలిపారు.
ఇదీచదవండి
చంద్రబాబు, లోకేశ్పై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించేందుకు కుట్ర: వర్ల