ETV Bharat / state

'ఉల్లి ధరలు తగ్గేంత వరకు సబ్సిడీ అందిస్తాం'

author img

By

Published : Dec 14, 2019, 11:51 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం వ్యవసాయ మార్కెట్​ యార్డులో సబ్సిడీ ఉల్లని ప్రజలకు అందిస్తున్నారు. డిమాండ్​ తగ్గే వరకూ రాయితీ ఉల్లి అందిస్తామని అధికారులు తెలిపారు.

'ఉల్లి ధరలు తగ్గేంత వరకు సబ్సిడీ అందిస్తాం'
'ఉల్లి ధరలు తగ్గేంత వరకు సబ్సిడీ అందిస్తాం'
డిమాండ్​ తగ్గే వరకూ రాయితీ ఉల్లి ఇస్తామంటోన్న అధికారులు

విశాఖ జిల్లా భీమునిపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ప్రభుత్వం సబ్సిడీపై ప్రజలకు ఉల్లిపాయలు అందజేస్తోంది. 13వ తేదీన ప్రారంభమైన సబ్సిడీ ఉల్లిపాయల విక్రయం డిమాండ్ తగ్గేంత వరకు అందజేస్తామని అధికారులు తెలిపారు. శుక్రవారం 13 క్వింటాళ్ల ఉల్లిపాయలు అందజేశామని వ్యవసాయ మార్కెట్​ కమిటీ కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. కిలో ఉల్లిపాయలు సబ్సిడీపై ప్రజలకు రూ.25కే అందజేస్తున్నామన్నారు. ఆధార్, రేషన్ తదితర గుర్తింపు కార్డులు తీసుకొని రావాలన్నారు. నాణ్యమైన ఉల్లిపాయలు ప్రజలకు అందించటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో ఉల్లి ధర ఎక్కువ కావడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేస్తోందని పేర్కొన్నారు.

డిమాండ్​ తగ్గే వరకూ రాయితీ ఉల్లి ఇస్తామంటోన్న అధికారులు

విశాఖ జిల్లా భీమునిపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ప్రభుత్వం సబ్సిడీపై ప్రజలకు ఉల్లిపాయలు అందజేస్తోంది. 13వ తేదీన ప్రారంభమైన సబ్సిడీ ఉల్లిపాయల విక్రయం డిమాండ్ తగ్గేంత వరకు అందజేస్తామని అధికారులు తెలిపారు. శుక్రవారం 13 క్వింటాళ్ల ఉల్లిపాయలు అందజేశామని వ్యవసాయ మార్కెట్​ కమిటీ కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. కిలో ఉల్లిపాయలు సబ్సిడీపై ప్రజలకు రూ.25కే అందజేస్తున్నామన్నారు. ఆధార్, రేషన్ తదితర గుర్తింపు కార్డులు తీసుకొని రావాలన్నారు. నాణ్యమైన ఉల్లిపాయలు ప్రజలకు అందించటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో ఉల్లి ధర ఎక్కువ కావడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రాయితీ ఉల్లి కోసం ప్రజల బారులు

Intro:Ap_Vsp_107_14_Subsidy_Ulli_Distribution_Ab_AP10079
బి రాము భీమునిపట్నం నియోజవర్గం విశాఖ జిల్లా


Body:ఉల్లి ధర పెరిగినప్పుడల్లా అసెంబ్లీ మొదలుకొని పార్లమెంటు వరకు లొల్లి జరుగుతూ ఉంది. చీరలు ధరించిన ఉల్లి ఆడపడుచులకు కన్నీరు పెట్టిస్తూ,పాలకులకు విమర్శలపాల్చేస్తోంది. కొమ్ములు తిరిగిన మగాళ్లను సైతం లుంగీతో రైతు బజార్లలో క్యూ లైన్లలో నిలబెడుతోంది. విశాఖ జిల్లా భీమునిపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో సబ్సిడీపై ప్రజలకు ఉల్లిపాయలు అందజేస్తోంది. 13వ తేదీన ప్రారంభమైన సబ్సిడీ ఉల్లిపాయల విక్రయం డిమాండ్ తగ్గేంతవరకు అందజేస్తామని అధికారులు తెలుపుతున్నారు.13వతేదీన 13 క్వింటాళ్ల ఉల్లిపాయలు అందజేశామన్నారు. కిలో ఉల్లిపాయలు సబ్సిడీపై ప్రజలకు ఇరవై ఐదు రూపాయలకే అందజేస్తున్నామన్నారు. ఆధార్ రేషన్ తదితర గుర్తింపు కార్డులు తీసుకొని రావాలన్నారు. నాణ్యమైన ఉల్లిపాయలు ప్రజలకు అందించటమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్రంలో ఉల్లి ధర ఎక్కువ కావడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేస్తోందని భీమునిపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.
బైట్: వి రామకృష్ణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి భీమునిపట్నం విశాఖ జిల్లా


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.