ETV Bharat / state

విశాఖ సాగర తీరంలో.. కార్తిక సహస్ర దీపోత్సవం

author img

By

Published : Dec 12, 2020, 8:14 AM IST

విశాఖలో సాగర తీరంలో తితిదే ఆధ్వర్యంలో శ్రీవారి కార్తిక సహస్ర దీపొత్సవం జరిగింది.

శ్రీవారి కార్తిక సహస్ర దీపొత్సవం
శ్రీవారి కార్తిక సహస్ర దీపొత్సవం

విశాఖలో సాగర తీరం గోవిందుడి నామస్మరణతో మార్మోగింది. ఎంజీఎం మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి కార్తిక సహస్ర దీపోత్సవం వైభవంగా జరిగింది. నగర వాసులు పెద్ద సంఖ్యలో హాజరై.. దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, తితిదే చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

విశాఖలో సాగర తీరం గోవిందుడి నామస్మరణతో మార్మోగింది. ఎంజీఎం మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి కార్తిక సహస్ర దీపోత్సవం వైభవంగా జరిగింది. నగర వాసులు పెద్ద సంఖ్యలో హాజరై.. దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, తితిదే చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

కోస్ట్​గార్డు, డిఆర్​ఐ జాయింట్ ఆపరేషన్..9కిలోల బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.