ETV Bharat / state

సింహాద్రి అప్పన్నకు గరుడసేవ - విశాఖపట్నం వార్తలు

సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వామి వారికి గరుడసేవ నిర్వహించారు. అప్పన్న స్వామికి దాసుడుగా పిలువబడే ఒడిశాకు చెందిన వనమాలి కోదాస్.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

సింహచలం సింహాద్రి అప్పన్నకు గరుడసేవ
సింహచలం సింహాద్రి అప్పన్నకు గరుడసేవ
author img

By

Published : Oct 7, 2020, 2:58 PM IST

విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో.. స్వామికి దాసుడైన ఒడిశావాసి వనమాలి కోదాస్ చే స్వామికి వారికి గరుడు సేవ నిర్వహించారు. ప్రతి ఏడాది స్వామిని 3 నెలలపాటు సేవించి అనంతరం ఒడిశాకు తిరుగు పయనమవుతారు.

ఈ మూడు నెలలు ఒడిశా నుంచి భక్తుల రాక పెరుగుతుంది. స్వామివారికి జరిగే అన్ని ఆర్జిత సేవలను నిర్వహిస్తుంటారు. బుధవారం స్వామికి ప్రత్యేక పూజలు చేసి గరుడ వాహనంపై స్వామిని అధిష్టింపజేశారు.

విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో.. స్వామికి దాసుడైన ఒడిశావాసి వనమాలి కోదాస్ చే స్వామికి వారికి గరుడు సేవ నిర్వహించారు. ప్రతి ఏడాది స్వామిని 3 నెలలపాటు సేవించి అనంతరం ఒడిశాకు తిరుగు పయనమవుతారు.

ఈ మూడు నెలలు ఒడిశా నుంచి భక్తుల రాక పెరుగుతుంది. స్వామివారికి జరిగే అన్ని ఆర్జిత సేవలను నిర్వహిస్తుంటారు. బుధవారం స్వామికి ప్రత్యేక పూజలు చేసి గరుడ వాహనంపై స్వామిని అధిష్టింపజేశారు.

ఇదీ చదవండి

:విశాఖ మన్యంలో ప్రకృతి సోయగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.