ETV Bharat / state

'ఒప్పంద ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి'

author img

By

Published : Jul 20, 2020, 7:05 PM IST

సింహాద్రి అప్పన్న సన్నిధిలో తొలగించిన ఒప్పంద ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆలయ ఈవో భ్రమరాంబకు వినతిపత్రం అందజేశారు.

simhachala simhadri appanna temple temporary employees
ఆలయ ఈవోకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే గణేశ్

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో తొలగించిన ఒప్పంద ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఆలయ ఈవో భ్రమరాంబకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వారికి పూర్తి జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి...

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో తొలగించిన ఒప్పంద ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఆలయ ఈవో భ్రమరాంబకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వారికి పూర్తి జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి...

'ఎదురుకాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే వైద్యం అందిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.