విశాఖలోని మద్దిలపాలెం పెట్రోల్ బంక్ వెనుక ఒక భవనంపై ఉన్న సెల్ టవర్లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న బంక్ సిబ్బంది అప్రమత్తమైన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలు అలుముకోవడంతో ఆ ప్రాంతంలోని జనం పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. సెల్ టవర్పై మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ పూర్తిగా సెల్ టవర్ దగ్ధమైంది.
సెల్టవర్లో ఒక్కసారిగా మంటలు..దగ్ధం - cell tower
ఒక భవనంపై ఉన్న సెల్ టవర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపారు.
![సెల్టవర్లో ఒక్కసారిగా మంటలు..దగ్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4220233-815-4220233-1566570357702.jpg?imwidth=3840)
short curcuit on cell tower at maddilapalem in vishakapatnam district
షార్ట్ సర్క్యూట్తో సెల్ టవర్ దగ్ధం...
విశాఖలోని మద్దిలపాలెం పెట్రోల్ బంక్ వెనుక ఒక భవనంపై ఉన్న సెల్ టవర్లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న బంక్ సిబ్బంది అప్రమత్తమైన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలు అలుముకోవడంతో ఆ ప్రాంతంలోని జనం పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. సెల్ టవర్పై మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ పూర్తిగా సెల్ టవర్ దగ్ధమైంది.
షార్ట్ సర్క్యూట్తో సెల్ టవర్ దగ్ధం...
Intro:note సార్ ఎఫ్.టి.పి ద్వారా వీడియో పంపుతున్నాను
అనంతపురం జిల్లా బత్తల పల్లి మండలం ఎర్రయ్య పల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు అనంతపురం నుంచి కదిరి కి వెళ్తున్న కదిరి ఆర్టీసీ డిపో బస్సును అవును బత్తలపల్లి వైపునుంచి అనంతపురం వెళ్తున్న లారీ ఢీకొంది లారీ ఢీకొనడంతో ఆర్టిసి బస్సు ఉ లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులకు స్వల్పంగా గాయపడ్డారు లారీ డ్రైవర్ గాయపడ్డాడు గాయపడినవారిని బత్తలపల్లి ఆర్డిటి ఆస్పత్రికి తరలించారు సంఘటనా స్థలానికి బత్తలపల్లి పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు
Body:ఆర్టిసి బస్సు లారీ డి
Conclusion:అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా బత్తల పల్లి మండలం ఎర్రయ్య పల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు అనంతపురం నుంచి కదిరి కి వెళ్తున్న కదిరి ఆర్టీసీ డిపో బస్సును అవును బత్తలపల్లి వైపునుంచి అనంతపురం వెళ్తున్న లారీ ఢీకొంది లారీ ఢీకొనడంతో ఆర్టిసి బస్సు ఉ లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులకు స్వల్పంగా గాయపడ్డారు లారీ డ్రైవర్ గాయపడ్డాడు గాయపడినవారిని బత్తలపల్లి ఆర్డిటి ఆస్పత్రికి తరలించారు సంఘటనా స్థలానికి బత్తలపల్లి పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు
Body:ఆర్టిసి బస్సు లారీ డి
Conclusion:అనంతపురం జిల్లా