ETV Bharat / state

వేధింపులు ఆపాలని.. విశాఖలో వార్డు శానిటరీ ఇన్​స్పెక్టర్ల ఆందోళన - Sanitary inspectors are worried in Visakhapatnam

Ward Sachivalayam in Vizag: వార్డు సెక్రటరీలు వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ సచివాలయ వార్డు శానిటరీ ఇన్​స్పెక్టర్లువిశాఖలో ఆందోళన చేపట్టారు. యూజర్ చార్జీల వసూలు పేరుతో వార్డు సెక్రటరీలు తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని వార్డు సచివాలయ ఇన్​స్పెక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Worry of Ward Sanitary Employees in Visakhapatnam
విశాఖలో వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్ల ఆందోళన
author img

By

Published : Oct 25, 2022, 7:19 PM IST

Sanitary Inspectors Agitation: విశాఖపట్నంలో వార్డు సెక్రటరీల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ సచివాలయ వార్డు శానిటరీ ఇన్​స్పెక్టర్లు ఆందోళన చేపట్టారు. యూజర్ చార్జీల వసూలు పేరుతో వార్డు సెక్రటరీలు తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇతర శాఖల సచివాలయ సిబ్బందితో సమానంగా విధులు అప్పగించకుండా.. ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు వార్డులో తిరిగే పని అప్పజెప్పడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తపరిచారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే బద్వేల్​లో ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోగా.. అనేకమంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Sanitary Inspectors Agitation: విశాఖపట్నంలో వార్డు సెక్రటరీల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ సచివాలయ వార్డు శానిటరీ ఇన్​స్పెక్టర్లు ఆందోళన చేపట్టారు. యూజర్ చార్జీల వసూలు పేరుతో వార్డు సెక్రటరీలు తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇతర శాఖల సచివాలయ సిబ్బందితో సమానంగా విధులు అప్పగించకుండా.. ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు వార్డులో తిరిగే పని అప్పజెప్పడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తపరిచారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే బద్వేల్​లో ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోగా.. అనేకమంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.