ETV Bharat / state

విశాఖ శారదా పీఠంలో రెండో రోజు కొనసాగుతున్న యాగాలు - saradhapeetam programs in vishaka

విశాఖ శ్రీశారదా పీఠంలో విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్​ నివారణను కాంక్షిస్తూ యాగాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

saradhapeetam-programs-in-vishaka
saradhapeetam-programs-in-vishaka
author img

By

Published : Mar 20, 2020, 10:04 AM IST

విశాఖ శారదా పీఠంలో రెండోరోజు కొనసాగుతున్న యాగాలు

విశాఖ శ్రీశారదా పీఠంలో విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్​ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భాగయ్య పాల్గొన్నారు. యాగం అనంతరం పీఠప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు.

విశాఖ శారదా పీఠంలో రెండోరోజు కొనసాగుతున్న యాగాలు

విశాఖ శ్రీశారదా పీఠంలో విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్​ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భాగయ్య పాల్గొన్నారు. యాగం అనంతరం పీఠప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఇవీ చదవండి:

నిర్భయకు న్యాయం- మానవ మృగాళ్లకు ఉరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.