ETV Bharat / state

'ఈటీవీభారత్' కథనానికి స్పందన... అరుణను కలిసిన మణికుమారి

author img

By

Published : Nov 21, 2019, 4:46 PM IST

ఎనిమిది నెలల గర్భిణీ అయినా... 5 కిలోమీటర్లు ఘాట్​ రోడ్డులో నడిచి... పూలు అమ్ముకుంటున్న అరుణపై 'ఈటీవీభారత్'​లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మణికుమారి గర్భిణీ అరుణను కలిశారు.

ఈటీవీ భారత్ కథనానికి స్పందన
ఈటీవీ భారత్ కథనానికి స్పందన

ఎనిమిది నెలల గర్భిణీ అయినా... పేదరికంతో 5 కిలోమీటర్ల దూరం నడిచి రైతు బజార్లో పూలు అమ్ముకుంటోంది అరుణ. అరుణ పరిస్థితిపై 'ఈటీవీభారత్'​లో "8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!" శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు, మాజీమంత్రి మణికుమారి స్పందించారు. పాడేరు అంగన్​వాడీ సూపర్​వైజర్​లను వెంటబెట్టుకొని... అరుణ ఇంటికి వెళ్లారు. గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని అరుణకు చెప్పారు. అనంతరం అంగన్​వాడీ కార్యాకర్తలు, గ్రామస్థులతో కలిసి అరుణకు సీమంతం చేశారు.

ఇదీ చదవండి: 8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!

ఈటీవీ భారత్ కథనానికి స్పందన

ఎనిమిది నెలల గర్భిణీ అయినా... పేదరికంతో 5 కిలోమీటర్ల దూరం నడిచి రైతు బజార్లో పూలు అమ్ముకుంటోంది అరుణ. అరుణ పరిస్థితిపై 'ఈటీవీభారత్'​లో "8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!" శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు, మాజీమంత్రి మణికుమారి స్పందించారు. పాడేరు అంగన్​వాడీ సూపర్​వైజర్​లను వెంటబెట్టుకొని... అరుణ ఇంటికి వెళ్లారు. గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని అరుణకు చెప్పారు. అనంతరం అంగన్​వాడీ కార్యాకర్తలు, గ్రామస్థులతో కలిసి అరుణకు సీమంతం చేశారు.

ఇదీ చదవండి: 8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!

Intro:ap_vsp_77_21_8nelala_garbhini_poolamotha_spandana_paderu_avb_ap10082

శివ, పాడేరు
నోట్: sunday ... ap_vsp_77_17_8nelala_garbhini_5m_poolamotha_av_ap10082
... గర్భిణీ మోత విజువల్స్ ఉంటాయి...
.....

యాంకర్: విశాఖ మన్యం పాడేరు మండలం లో 8 నెలల గర్భిణీ 15 కిలోల బరువుతో ఐదు కిలో మీటర్ల ఘాట్ రోడ్డు నడక ఈటీవీ వార్తలు మహిళా కమిషన్ స్పందించింది గర్భిణీ అరుణ ఇంటికి వెళ్లి ఆమెకు ఆరోగ్యంపై జాగ్రత్తలు చెప్పి శ్రీమంతం చేశారు.

వాయిస్: ఏజెన్సీ పాడేరు మండలం బలిసింది గ్రామంలో ఓ నిండు గర్భిణి అరుణ పేదరికంతో మట్టి ఘాట్రోడ్లో పూల బుట్టలతో 5 కిలోమీటర్లు రైతు బజార్ కు నడిచి వెళ్లిన ఈటీవీ కథనానికి మహిళా కమిషన్ సభ్యురాలు మాజీ మంత్రి మణికుమారి స్పందించారు పాడేరు అంగన్వాడి సూపర్వైజర్ టీచర్ ర్ ల ను వెంటబెట్టుకుని వెళ్లి వివరాలు తీసుకున్నారు. నెలలో ప్రసవం కాబోయే అరుణ ను మణికుమారి ఇ పరామర్శించారు గర్భిణీ తీసుకోవాల్సినన జాగ్రత్తలు తెలియజేశారు బరువులు కూడదని ఆపరేషన్ చేయించుకుని ఆసుపత్రిలో ప్రసవం కావాలని సూచించారు ఇటీవల కాలంలో ప్రభుత్వం నాలుగు నెలల నుంచి గర్భిణీల పోషక విలువలు ఆహారాన్ని నిలుపుదల చేయడం తో అందడం లేదని పోషక విలువలున్న ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాలకు అందించాలని సూచించారు గతంలో బాలామృతం ఉండేదని పునరుద్ధరించాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్ దేవమణి గ్రామస్తులతో కలిసి గర్భిణి అరుణకు సీమంతం చేశారు.
బైట్: రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మాజీ మంత్రి ఇ మణికుమారి.
shiva, paderu..
.............


Body:శివ


Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.