ETV Bharat / state

రోలుగుంటలో వర్షం... నారుమళ్లకు ప్రాణం

విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో భారీ వర్షం కురిసింది. నారుమళ్లకు ఈ వర్షం ప్రాణం పోసిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Jul 20, 2019, 4:58 PM IST

రోలుగుంటలో వర్షం... నారుమళ్లకు రైతులు సిద్ధం
రోలుగుంటలో వర్షం... నారుమళ్లకు రైతులు సిద్ధం

విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో భారీ వర్షం కురిసింది. అచ్చంపేట, శరభవరం గ్రామాల్లో ఏకధాటి వాన కురిసింది. నారుమళ్లకు నీరు ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

ఇదీ చదవండి.. మందేసి చిందేసిన వర్మ.. పక్కనే పూరీ, చార్మి!

రోలుగుంటలో వర్షం... నారుమళ్లకు రైతులు సిద్ధం

విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో భారీ వర్షం కురిసింది. అచ్చంపేట, శరభవరం గ్రామాల్లో ఏకధాటి వాన కురిసింది. నారుమళ్లకు నీరు ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

ఇదీ చదవండి.. మందేసి చిందేసిన వర్మ.. పక్కనే పూరీ, చార్మి!

Intro:సీతారాముల విగ్రహాలు దొరికాయిBody:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం మండల కేంద్రంలోని కురుపాం ప్యాలెస్ రోడ్ లో ఉన్న రామాలయంలో గురువారం రాత్రి గుడిలో సీతారామ విగ్రహంలు దోచుకున్న దొంగలు, శనివారం కురుపాం లో ఉన్న స్థానిక దూళికేశ్వర ఆలయ ఆవరణంలో పడవేశారు. దొంగలించబడిన రామాలయం విగ్రహాలు దొరికినట్లు స్థానికులు చెబుతున్నారు.Conclusion:కురుపాం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.