విశాఖ జిల్లా పాడేరు మన్యంలో ఎండా వానా దోబూచు లాడాయి. ఓ పక్కన వర్షం కురుస్తూనే మరో పక్కన ఎండ కాయడంతో ఈ దృశ్యం చూపరులకు కనువిందు చేసింది. కొండల వెంబడి దట్టమైన మేఘాలు కమ్మేసి వర్షం కురిసిన మధ్యలో సూర్యుడు కనిపిస్తూ.. భిన్న వాతావరణం దృశ్యం ఆవిష్కరించింది. ప్రకృతి ప్రేమికులు పాడేరు మన్యం ఆహ్వానిస్తోందంటూ..పరశించిపోయారు.
ఇదీ చూడండి