ETV Bharat / state

రేషన్​ బియ్యంలో పురుగులు.. శనగల్లో రాళ్లు.. లబ్ధిదారుల ఆందోళన - quality deficiency in ration goods in visakha district

విశాఖ జిల్లా ఎలమంచిలిలో రేషన్​ దుకాణాల ద్వారా సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత లోపిస్తుందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. శనగల్లో రాళ్లు ఎక్కువగా ఉన్నాయని.. బియ్యంలో తెల్లపురుగులు వచ్చాయని ఆరోపించారు. అధికారులు స్పందించి నాణ్యమైన సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రేషన్​ బియ్యంలో పురుగులు.. శనగల్లో రాళ్లు.. లబ్ధిదారుల ఆందోళన
రేషన్​ బియ్యంలో పురుగులు.. శనగల్లో రాళ్లు.. లబ్ధిదారుల ఆందోళన
author img

By

Published : Apr 23, 2020, 3:32 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో రెండో విడతగా సరఫరా చేసిన శనగల్లో రాళ్లు ఎక్కువగా ఉన్నాయని లబ్ధిదారులు ఆరోపించారు. కిలో శనగల్లో 100 గ్రాముల వరకూ రాళ్లు ఉంటున్నాయని వాపోయారు. సరుకుల్లో నాణ్యత లోపిస్తోందని.. రేషన్​ బియ్యంలో సైతం తెల్ల పురుగులు వస్తున్నాయని అన్నారు. దీనికి తోడు చౌక దుకాణాల్లో తూకాల్లో తేడాలు ఉంటున్నాయని ఆరోపించారు. అధికారులు దీనిపై స్పందించి రేషన్​ డీలర్లు మంచి సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి..

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో రెండో విడతగా సరఫరా చేసిన శనగల్లో రాళ్లు ఎక్కువగా ఉన్నాయని లబ్ధిదారులు ఆరోపించారు. కిలో శనగల్లో 100 గ్రాముల వరకూ రాళ్లు ఉంటున్నాయని వాపోయారు. సరుకుల్లో నాణ్యత లోపిస్తోందని.. రేషన్​ బియ్యంలో సైతం తెల్ల పురుగులు వస్తున్నాయని అన్నారు. దీనికి తోడు చౌక దుకాణాల్లో తూకాల్లో తేడాలు ఉంటున్నాయని ఆరోపించారు. అధికారులు దీనిపై స్పందించి రేషన్​ డీలర్లు మంచి సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి..

భౌతిక దూరం మరిచారు... చిందులు వేశారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.