ETV Bharat / state

చోడవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా - latest protest news in chodavaram

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు, వెలుగు వీవోఏలు, వలస కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ మేరకు చోడవరం తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

protest under the direction of CITU
సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
author img

By

Published : May 22, 2020, 8:16 PM IST

విశాఖ జిల్లా చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు, వెలుగు వీవోఏలు, వలస కార్మికుల ధర్నా చేపట్టారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రవికుమార్​కు వినతి పత్రం అందజేశారు. ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వలేదని వెలుగు వీవోఏలు ఆవేదన వ్యక్తం చేశారు..

విశాఖ జిల్లా చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు, వెలుగు వీవోఏలు, వలస కార్మికుల ధర్నా చేపట్టారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రవికుమార్​కు వినతి పత్రం అందజేశారు. ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వలేదని వెలుగు వీవోఏలు ఆవేదన వ్యక్తం చేశారు..

ఇదీ చూడండి:విశాఖ ఘటనపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.