ETV Bharat / state

రసాయనాల రవాణాలో ప్రమాణాలు పాటిస్తే.. ప్రమాదాలు నివారించొచ్చు

author img

By

Published : Aug 6, 2020, 8:56 PM IST

పారిశ్రామిక రసాయనాల రవాణాలో భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారానే ప్రమాదాలు నివారించవచ్చని ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజినీరింగ్ ఆచార్యులు, రసాయన నిపుణులు ప్రొఫెసర్ పీజే రావు అభిప్రాయపడ్డారు. విశాఖ కేంద్రంగా భారీ పారిశ్రామిక రసాయనాలు దిగుమతి జరుగుతోందని భద్రతా ప్రమాణాలు ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రసాయనాల రవాణాలో ప్రమాణాలు పాటిస్తే.. ప్రమాదాలు నివారించొచ్చు
రసాయనాల రవాణాలో ప్రమాణాలు పాటిస్తే.. ప్రమాదాలు నివారించొచ్చు

స్వతంత్ర సంస్థ చేత సేఫ్టీ ఆడిట్ అనేది తప్పనిసరిగా అమలు చేయడం, సంస్థలో ప్రతి ఒక్క మనిషి ఒక భద్రతా అధికారిగా వ్యవహరించడం ప్రమాదాలు నివారణ దోహదం చేస్తుందని ప్రోఫెసర్ పీజే రావు చెప్పారు. ఎల్జీ పాలిమర్స్​ నుంచి ఫార్మా సిటీలో జరుగుతున్న ప్రమాదాల వరకు ఒక్కొక్క దానికి ఒక కారణం ఉందని వీటిని పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. అమ్మోనియం నైట్రేట్ దిగుమతి చేసుకునే ఏకైక పోర్టు.. విశాఖ వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుటుందని.. ఇది నిత్యం జరగాలని అభిప్రాయపడుతున్న ప్రొఫెసర్ పీజే రావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

రసాయనాల రవాణాలో ప్రమాణాలు పాటిస్తే.. ప్రమాదాలు నివారించొచ్చు

ఇదీ చదవండి: ఏపీపై కరోనా పంజా.. 24 గంటల్లో 10,328 కేసులు నమోదు

స్వతంత్ర సంస్థ చేత సేఫ్టీ ఆడిట్ అనేది తప్పనిసరిగా అమలు చేయడం, సంస్థలో ప్రతి ఒక్క మనిషి ఒక భద్రతా అధికారిగా వ్యవహరించడం ప్రమాదాలు నివారణ దోహదం చేస్తుందని ప్రోఫెసర్ పీజే రావు చెప్పారు. ఎల్జీ పాలిమర్స్​ నుంచి ఫార్మా సిటీలో జరుగుతున్న ప్రమాదాల వరకు ఒక్కొక్క దానికి ఒక కారణం ఉందని వీటిని పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. అమ్మోనియం నైట్రేట్ దిగుమతి చేసుకునే ఏకైక పోర్టు.. విశాఖ వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుటుందని.. ఇది నిత్యం జరగాలని అభిప్రాయపడుతున్న ప్రొఫెసర్ పీజే రావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

రసాయనాల రవాణాలో ప్రమాణాలు పాటిస్తే.. ప్రమాదాలు నివారించొచ్చు

ఇదీ చదవండి: ఏపీపై కరోనా పంజా.. 24 గంటల్లో 10,328 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.