ETV Bharat / state

అక్రమ మద్యం, ఇసుక పట్టివేత.. నలుగురు అరెస్ట్​

author img

By

Published : Feb 28, 2021, 8:16 AM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో జరిగిన రెండు వేరు వేరు ఘటనల్లో.. అక్రమంగా తరలిస్తున్న మద్యం, ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

seized liquor and sand tractors
అక్రమ మద్యం,ఇసుక పట్టివేత.. నలుగురు అరెస్ట్​

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురం, పెదనందిపల్లి గ్రామాల్లో రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి.. మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు.. ఎస్సై సింహాచలం చెప్పారు.

మరో ఘటనలో... తామరబ్బ సమీపంలోని శారదా నది నుంచి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లపై బైండోవర్ ​కేసు నమోదు చేసినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు.

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురం, పెదనందిపల్లి గ్రామాల్లో రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి.. మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు.. ఎస్సై సింహాచలం చెప్పారు.

మరో ఘటనలో... తామరబ్బ సమీపంలోని శారదా నది నుంచి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లపై బైండోవర్ ​కేసు నమోదు చేసినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్..ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.