ETV Bharat / state

ముంచంగిపుట్టులో క్రీడా మైదానం ప్రారంభం - balimela incident

విశాఖ జిల్లా ముంచంగిపుట్టులో క్రీడా మైదానాన్ని విశాఖపట్నం రేంజ్ డీఐజీ రంగారావు ప్రారంభించారు. విద్యార్థులు కవాతు చేసి ఆయనకు గౌరవ వందనం తెలిపారు. ఈ మైదానం నిర్మాణానికి కృషి చేసిన స్థానిక ఎస్​ఐ ప్రసాదరావును పోలీసులు సన్మానించారు. బలిమెల ఘటనలో మృతి చెందిన ఎస్ఐ శంకరరావు పేరును మైదానానికి పెట్టారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

PLAY GROUND IN VIZAG DISTRICT MUNCHANGIPUTTU
ముంచంగిపుట్టులో క్రీడా మైదానం
author img

By

Published : Mar 4, 2020, 10:41 PM IST

ముంచంగిపుట్టులో క్రీడా మైదానం

ముంచంగిపుట్టులో క్రీడా మైదానం

ఇదీ చదవండి:

'తెదేపాకు జ్ఞానోదయం కలగాలనే రిలే దీక్షలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.