ETV Bharat / state

'అప్పటివరకూ రైళ్లు నడవవు.. ఎవరూ రావొద్దు' - anakapalle latest train news

అనకాపల్లి మీదుగా ఎటువంటి ప్రయాణికుల రైళ్లు ప్రయాణించవని స్టేషన్​ మేనేజర్​ జీవన్​ కుమార్​ తెలిపారు. ఎవరూ స్టేషన్​కు రావొద్దని సూచించారు.

passenger trains will not travel from anakapalle till lockdown opened
లాక్​డౌన్​ పూర్తయ్యే వరకు ప్రయాణికుల రైళ్లు బంద్​
author img

By

Published : May 13, 2020, 12:11 PM IST

లాక్​డౌన్​ పూర్తయ్యే వరకు అనకాపల్లి మీదుగా ఎలాంటి ప్రయాణికుల రైళ్లు రాకపోకలు సాగించవని స్టేషన్​ మేనేజర్​ జీవన్​ కుమార్​ తెలిపారు.

లాక్​డౌన్​కు ముందు రిజర్వేషన్​ చేయించుకున్న వారందరికీ ఈ నెల 17న కౌంటర్లు తెరవగానే రద్దైన టికెట్ల నగదు వాపస్​ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం గూడ్స్​ రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయన్నారు.

లాక్​డౌన్​ పూర్తయ్యే వరకు అనకాపల్లి మీదుగా ఎలాంటి ప్రయాణికుల రైళ్లు రాకపోకలు సాగించవని స్టేషన్​ మేనేజర్​ జీవన్​ కుమార్​ తెలిపారు.

లాక్​డౌన్​కు ముందు రిజర్వేషన్​ చేయించుకున్న వారందరికీ ఈ నెల 17న కౌంటర్లు తెరవగానే రద్దైన టికెట్ల నగదు వాపస్​ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం గూడ్స్​ రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయన్నారు.

ఇదీ చదవండి:

డ్రోన్ దృశ్యాలు.. అంత ఎత్తు నుంచి కొండచరియలు విరిగిపడ్డాయా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.