ETV Bharat / state

విశాఖలో విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన - Parents protest in vishaka

ప్రైవేటు పాఠశాల్లో ఫీజు తగ్గింపును ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో విద్యార్థుల తల్లిదండ్రులు డీఈవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కొవిడ్​ కారణంగా జారీ చేసిన పాఠశాల ఫీజు తగ్గింపును.. కొన్ని యాజమాన్యాలు పాటించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Parents protest
విశాఖలో విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన
author img

By

Published : Jan 29, 2021, 12:41 PM IST

విశాఖలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు తగ్గించాలని కోరుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు డీఈవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కరోనా కారణంగా.. ప్రభుత్వం 30% ఫీజు తగ్గింపు కోసం జీవోనెం.57 ను జారీ చేసింది. అయితే నగరంలోని ఓ పాఠశాల ఈ ఉత్తర్వులను పాటించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్​ను కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించారు.

ప్రస్తుతం కేవలం 100 మందికి మాత్రమే 30 శాతం ఫీజు తగ్గించటంపై ఆందోళన చెందుతున్నారు. పాఠశాల వైఖరికి నిరసనగా తల్లిదండ్రులు రాత్రంతా డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

విశాఖలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు తగ్గించాలని కోరుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు డీఈవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కరోనా కారణంగా.. ప్రభుత్వం 30% ఫీజు తగ్గింపు కోసం జీవోనెం.57 ను జారీ చేసింది. అయితే నగరంలోని ఓ పాఠశాల ఈ ఉత్తర్వులను పాటించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్​ను కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించారు.

ప్రస్తుతం కేవలం 100 మందికి మాత్రమే 30 శాతం ఫీజు తగ్గించటంపై ఆందోళన చెందుతున్నారు. పాఠశాల వైఖరికి నిరసనగా తల్లిదండ్రులు రాత్రంతా డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

ఇదీ చదవండీ.. పల్లె పోరు: నేటి నుంచే నామినేషన్లు.. 9న ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.