ETV Bharat / state

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. నాలుగో రోజుకు పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్ష - Palla Srinivasa Rao's death initiation is the latest news

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాకలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. ఆయన సతీమణి లావణ్య, పిల్లలు దీక్షా శిబిరానికి వచ్చి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

palla-srinivasa-raos-death-initiation-continues-on-the-fourth-day
నాలుగవ రోజు కొనసాగుతున్న పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్ష
author img

By

Published : Feb 13, 2021, 1:39 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా... గాజువాకలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. శ్రీనివాసరావు సతీమణి లావణ్య, పిల్లలు దీక్షా శిబిరానికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అభిమానుల అండతో ఆయన ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఆయన సతీమణి తెలిపారు. తెదేపా అగ్ర నేత అశోక్ గజపతి రాజు సహా చాలా మంది నాయకులు పల్లా శ్రీనివాస్ కు సంఘీభావం తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా... గాజువాకలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. శ్రీనివాసరావు సతీమణి లావణ్య, పిల్లలు దీక్షా శిబిరానికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అభిమానుల అండతో ఆయన ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఆయన సతీమణి తెలిపారు. తెదేపా అగ్ర నేత అశోక్ గజపతి రాజు సహా చాలా మంది నాయకులు పల్లా శ్రీనివాస్ కు సంఘీభావం తెలిపారు.

ఇదీ చదవండి:

రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.