ETV Bharat / state

'ఉపాధి హామీ పనుల ద్వారా సాగు విస్తీర్ణం పెరుగుతుంది' - కుసర్లపూడిలో ఉపాధి హామీ పనులు పరిశీలించిన కరణం ధర్మశ్రీ వార్తలు

విశాఖ జిల్లా కుసర్లపూడిలోని చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను.. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరిశీలించారు. చెరువులో పూడిక తీయటంతో పాటు గట్లపై మొక్కలు పెంచితే కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు.

mla karanam dharmasri visit employment gurantee works in kusarlapudi vizag district
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
author img

By

Published : May 30, 2020, 12:46 PM IST

ఉపాధి హామీ పనుల ద్వారా చెరువులు బాగుపడి తద్వారా సాగు విస్తీర్ణం పెరుగుతుందని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. జిల్లాలోని రోలుగుంట మండలం కుసర్లపూడి ఉపాధి పనులను పరిశీలించారు. చెరువులను బాగు చేయటంతో పాటు గట్లపై మొక్కల పెంపకం చేపడితే ఆయా కమిటీలకు మెరుగైన ఆదాయం సమకూరుతుందన్నారు. అలాగే కాలుష్యాన్ని నివారించవచ్చని సూచించారు.

ఇవీ చదవండి...

ఉపాధి హామీ పనుల ద్వారా చెరువులు బాగుపడి తద్వారా సాగు విస్తీర్ణం పెరుగుతుందని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. జిల్లాలోని రోలుగుంట మండలం కుసర్లపూడి ఉపాధి పనులను పరిశీలించారు. చెరువులను బాగు చేయటంతో పాటు గట్లపై మొక్కల పెంపకం చేపడితే ఆయా కమిటీలకు మెరుగైన ఆదాయం సమకూరుతుందన్నారు. అలాగే కాలుష్యాన్ని నివారించవచ్చని సూచించారు.

ఇవీ చదవండి...

ఎల్‌జీ కేసులో కమిటీలెన్ని?: హైకోర్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.