కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సూచించారు. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఆర్డివో సీతారామారావు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తితో సమావేశమయ్యారు. రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో పరిస్థితిని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్లు పరిశీలించారు.
ఇవీ చూడండి: