ETV Bharat / state

సీపీఎస్​పై టక్కర్ నివేదిక.. పరిశీలనకు ఉపసంఘం - Tucker Report about CPS

మాజీ ప్రధాన కార్యదర్శి టక్కర్ కమిటీ నివేదిక పరిశీలనకు.. ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.

టక్కర్ నివేదిక పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం
author img

By

Published : Aug 1, 2019, 7:30 PM IST

సీపీఎస్ విధానంపై టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యారోగ్య శాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ శాఖల మంత్రులు సీపీఎస్ విధానంపై టక్కర్ కమిటీ నివేదిక, సిఫారసులను పరిశీలించనున్నారు. అమలు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

ఇదీ చదవండీ...

సీపీఎస్ విధానంపై టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యారోగ్య శాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ శాఖల మంత్రులు సీపీఎస్ విధానంపై టక్కర్ కమిటీ నివేదిక, సిఫారసులను పరిశీలించనున్నారు. అమలు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

ఇదీ చదవండీ...

చంద్రబాబు భద్రతపై హైకోర్టు ఏమందంటే..!

Intro:Ap_Nlr_01_01_Gopala_Mithrala_Nirassna_Kiran_Avb_R_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
గ్రామ సచివాలయంలో గోపాల మిత్రులను పశు సహాయకులుగా నియమించాలని కోరుతూ నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట గోపాలమిత్రుల సంఘం నిరసన దీక్ష చేపట్టింది. గత 20 సంవత్సరాలుగా గోపాలమిత్రులుగా ఉంటున్న తమ సమస్యలను మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయంలో తమను నియమించాలని అధికారులు, మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీసం కార్యాలయ అటెండర్ గానైనా నియమించాలని వారు డిమాండ్ చేశారు.
బైట్: శ్రీనివాసులు, గోపాలమిత్రుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, నెల్లూరు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.