ETV Bharat / state

విశాఖ ఘటనపై మంత్రి కన్నబాబు దిగ్భ్రాంతి

విశాఖ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై మంత్రి కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ జిల్లా కలెక్టర్​తో ఫోన్​లో మాట్లాడిన ఆయన.. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Jul 14, 2020, 11:12 AM IST

విశాఖ ఘటనపై మంత్రి కన్నబాబు దిగ్భ్రాంతి
విశాఖ ఘటనపై మంత్రి కన్నబాబు దిగ్భ్రాంతి

విశాఖ ఫార్మాసిటీలో జరిగిన పేలుడు ఘటనపై మంత్రి కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోస్టల్‌ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి..

విశాఖ ఫార్మాసిటీలో జరిగిన పేలుడు ఘటనపై మంత్రి కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోస్టల్‌ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి..

విశాఖ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంలో ఉద్యోగి మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.