ETV Bharat / state

తొట్లకొండ బౌద్ధారామాన్ని పరిశీలించిన మంత్రి అవంతి - భీమిలిలో మంత్రి అవంతి పర్యటన వార్తలు

భీమిలిలో ఉన్న చారిత్రక నేపథ్యం గల తొట్లకొండ బౌద్ధారామాన్ని మంత్రి అవంతి పరిశీలించారు. వర్షాల దాటికి మహాస్తూపం కూలిపోయిన ఘటనపై ఆరా తీశారు.

minister avanthi visit thotllakonda bawdharamama at vishaka
author img

By

Published : Oct 28, 2019, 5:36 PM IST

తొట్లకొండ బౌద్ధారామాన్ని పరిశీలించిన మంత్రి అవంతి
విశాఖ జిల్లా భీమిలిలో మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు చారిత్రక నేపథ్యం ఉన్న తొట్లకొండ బౌద్ధారామంలో నేలకొరిగిన మహా స్తూపాన్ని మంత్రి పరిశీలించారు. పునర్నిర్మాణం జరిగిన మూడు నెలల్లోనే మహా స్తూపం కూలిపోవటంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ బాధ్యతలు చేపట్టి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

ఇదీ చదవండి : పాముకాటుకు గురై ప్రభుత్వాసుపత్రికి వస్తే... స్పందించని వైద్యులు

తొట్లకొండ బౌద్ధారామాన్ని పరిశీలించిన మంత్రి అవంతి
విశాఖ జిల్లా భీమిలిలో మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు చారిత్రక నేపథ్యం ఉన్న తొట్లకొండ బౌద్ధారామంలో నేలకొరిగిన మహా స్తూపాన్ని మంత్రి పరిశీలించారు. పునర్నిర్మాణం జరిగిన మూడు నెలల్లోనే మహా స్తూపం కూలిపోవటంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ బాధ్యతలు చేపట్టి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

ఇదీ చదవండి : పాముకాటుకు గురై ప్రభుత్వాసుపత్రికి వస్తే... స్పందించని వైద్యులు

Intro:Ap_Vsp_106_28_Visit_Thotlakonda_Mantri_Avanthi_Ab_AP10079
బి రాము భీమునిపట్నం నియోజవర్గం విశాఖ జిల్లా


Body:విశాఖ జిల్లా భీమిలి లో ఉన్న చారిత్రక నేపథ్యం గల తొట్లకొండ బౌద్ధారామం లో ఇటీవల కురిసిన వర్షాలకు మహా స్తూపం నేలకొరిగింది నేలకొరిగిన మహా స్థూపాన్ని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు పునర్నిర్మాణం జరిగి మూడు నెలల్లోనే మహా స్తూపం కూలి పోవడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరితగతిన నిర్మాణ బాధ్యతలు చేపట్టి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలన్నారు
బైట్: ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.