విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయని వాతావరణ శాఖాధికారిణి డా.సౌజన్య తెలిపారు. పెరిగిన చలి తీవ్రతతో పగటి ఉష్ణోగ్రతల్లో సైతం పెనుమార్పులు నమోదవుతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో వృద్ధులు, చిన్నారులు, వ్యవసాయ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: