మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. ఎం.కోడూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు గోపాల్.. సబ్బుపై మహాశివుని ప్రతిరూపం చిత్రీకరించాడు. మూడు గంటలపాటు శ్రమించి.. ఈ చిత్రాన్ని రూపొందించాడు. శివలింగంపై శివుని రూపం ఉన్నట్లుగా ఆకృతిని చిత్రీకరించారు. ఇతడు ప్రతి పండుగ.. దేశ నాయకుల జయంతి, వర్ధంతి సందర్భంగా పలు చిత్రాలను సబ్బులు, సుద్ద ముక్కలతో తయారుచేసి మంచి గుర్తింపు పొందాడు.
ఇదీ చదవండీ.. పెన్సిల్ కొనపై ముక్కంటి