ETV Bharat / state

ఎల్‌జీ పాలిమర్స్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా

author img

By

Published : Jun 4, 2020, 12:07 PM IST

ఎల్​జీ పాలిమర్స్ కంపెనీలో అత్యవసర పనుల కోసం 30 మంది సిబ్బందిని అనుమతించాలని సంస్థ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై వేరే బెంచ్​ను ఏర్పాటు చేస్తామన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.

lg polymers petition
lg polymers petition

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ వ్యవహారంపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కంపెనీ అత్యవసర పనుల కోసం 30 మందిని అనుమతించాలని ఎల్‌జీ పాలిమర్స్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి వేరే బెంచ్​ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేసు తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ వ్యవహారంపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కంపెనీ అత్యవసర పనుల కోసం 30 మందిని అనుమతించాలని ఎల్‌జీ పాలిమర్స్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి వేరే బెంచ్​ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేసు తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

ఇదీ చదవండి: పచ్చని పల్లెలకు పాకుతున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.