ETV Bharat / state

శివనామస్మరణతో మారుమోగిన అనకాపల్లి ఆలయాలు

author img

By

Published : Nov 23, 2020, 10:52 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి శివాలయాలను భక్తులు పెద్ద ఎత్తున సందర్శించారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

karthikamasam
karthikamasam

కార్తీక మాసం రెండో సోమవారం పురస్క రించుకుని విశాఖ జిల్లా అనకాపల్లి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దలింగేశ్వర, భోగ లింగేశ్వర, ఉమా రామలింగేశ్వర, కాశీ విశ్వేశ్వర స్వామి కోవెలల్లో ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీపాలు వెలిగించారు. అభిషేకాలు నిర్వహించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:

కార్తీక మాసం రెండో సోమవారం పురస్క రించుకుని విశాఖ జిల్లా అనకాపల్లి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దలింగేశ్వర, భోగ లింగేశ్వర, ఉమా రామలింగేశ్వర, కాశీ విశ్వేశ్వర స్వామి కోవెలల్లో ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీపాలు వెలిగించారు. అభిషేకాలు నిర్వహించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:

పుష్కర స్నానం.. కార్తీక దీపం: వెల్లువెత్తిన భక్తజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.