ETV Bharat / state

ఐటీ దాడులకు నిరసనగా తెదేపా నాయకుల నిరసన

author img

By

Published : Apr 5, 2019, 10:01 PM IST

తెదేపా నేతల ఇళ్లపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఐటీ దాడులు నిరసనగా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఐటీ దాడులకు నిరసనగా తెదేపా నాయకులు నిరసన

తెదేపా నేతల ఇళ్లపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఐటీ దాడులు నిరసనగా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బంగారయ్య మరికొంత మందితో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేపట్టారు. ఎన్నికల్లో వైకాపాకు భాజపాకి తగిన గుణపాఠం చెబుతామన్నారు.

ఐటీ దాడులకు నిరసనగా తెదేపా నాయకులు నిరసన

తెదేపా నేతల ఇళ్లపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఐటీ దాడులు నిరసనగా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బంగారయ్య మరికొంత మందితో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేపట్టారు. ఎన్నికల్లో వైకాపాకు భాజపాకి తగిన గుణపాఠం చెబుతామన్నారు.

ఐటీ దాడులకు నిరసనగా తెదేపా నాయకులు నిరసన

ఇవి చదవండి

రెండు చోట్ల అనుకూల 'పవనాలు' ఉన్నాయా..?

Intro:AP_ONG_23_05__YSRCP PRACHARAM_AVB_C1
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307
ప్రకాశం జిల్లా ,గిద్దలూరు నియోజకవర్గం ,రాచర్ల మండలం లో , ఎడవల్లి గ్రామం నుండి వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేపట్టిన అభ్యర్థి అన్న వెంకట్ రాంబాబు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలికారు


Body:AP_ONG_23_05__YSRCP PRACHARAM_AVB_C1


Conclusion:AP_ONG_23_05__YSRCP PRACHARAM_AVB_C1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.