ETV Bharat / state

చోడవరంలో నిరాశ్రయులకు అన్నదానం

author img

By

Published : Jun 4, 2020, 4:30 PM IST

లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి అన్నదానం చేస్తూ ఆసరాగా నిలుస్తోంది శ్రీనాథ బాలాజీ విద్యా సంక్షేమ సేవా సంస్థ. విశాఖపట్నం జిల్లా చోడవరంలో 39 రోజులుగా పేదలకు ఆహారం అందిస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటోంది.

Food distribution to poor,Homeless, Migrant people in chodavaram vizag district
చోడవరంలో నిరాశ్రయులకు అన్నదానం

విశాఖపట్నం జిల్లా చోడవరంలో యువకుల సహాయంతో శ్రీనాథ బాలాజీ విద్యా సంక్షేమ సేవా సంస్థ... 39 రోజులుగా నిరాశ్రయులకు ఉచిత భోజనం అందజేస్తోంది. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిర్వాహకుడు మధు తెలిపారు.

విశాఖపట్నం జిల్లా చోడవరంలో యువకుల సహాయంతో శ్రీనాథ బాలాజీ విద్యా సంక్షేమ సేవా సంస్థ... 39 రోజులుగా నిరాశ్రయులకు ఉచిత భోజనం అందజేస్తోంది. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిర్వాహకుడు మధు తెలిపారు.

ఇదీచదవండి.

ఇళ్ల స్థలాల పేరుతో కోట్లు స్వాహా : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.