ETV Bharat / state

'భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు' - land poolling problems

విశాఖ జిల్లా పద్మనాభం మండలం నరసాపురంలో భూసమీకరణ సభ రసాభాసగా మారింది. ఏళ్ల తరబడి తక్కువ విస్తీర్ణంలో భూమిని చదును చేసి సాగు చేస్తున్నామని ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకుంటే తమ పరిస్థితి ఏంటని అన్నదాతలు అధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. ఈ భూములు లేకపోతే తమకు బతుకే లేదని వాపోయారు. సాధ్యమైతే తమకు ఇళ్ల పట్టాలిప్పించాలని కోరారు. అంతేకాని భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

ఏళ్లుగా భూ తల్లినే నమ్ముకున్నాం.. మా పొట్ట కొట్టొద్దు..!
ఏళ్లుగా భూ తల్లినే నమ్ముకున్నాం.. మా పొట్ట కొట్టొద్దు..!
author img

By

Published : Feb 8, 2020, 12:47 PM IST

భూసేకరణపై అన్నదాతల ఆవేదన

భూసేకరణపై అన్నదాతల ఆవేదన

ఇదీ చూడండి:

రాజధాని అమరావతిలోనే ఉంటుంది: శివాజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.