ETV Bharat / state

'అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి' - మాడుగులలో మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పర్యటన

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, తెదేపా ఇంఛార్జ్ రామానాయుడు పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ramanaidu
రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే
author img

By

Published : Nov 23, 2020, 3:31 PM IST

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ, కేఎల్​బీ పట్నం, కేజే పురంలో ఆయన పర్యటించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడారు. పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 40వేల వరకు నష్టం వాటిల్లిందన్నారు.

ఇవీ చదవండి..

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ, కేఎల్​బీ పట్నం, కేజే పురంలో ఆయన పర్యటించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడారు. పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 40వేల వరకు నష్టం వాటిల్లిందన్నారు.

ఇవీ చదవండి..

పెద్దవడుగూరులో తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకుల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.