ETV Bharat / state

కలెక్టర్​పై మాజీ మంత్రి 'దాడి' ఆగ్రహం - ఎన్నికల నిర్వహణలో విశాఖ జిల్లా కలెక్టర్

ఎన్నికల నిర్వహణలో విశాఖ జిల్లా కలెక్టర్ వైఫల్యాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్​కు పిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తెలిపారు.

విశాఖ కలెక్టర్​పై ఆగ్రహించిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు
author img

By

Published : May 2, 2019, 8:03 AM IST

విశాఖ కలెక్టర్​పై ఆగ్రహించిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు

ఎన్నికలను నిర్వహించడంలో విశాఖ జిల్లా కలెక్టర్ వైఫల్యం చెందారని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్​కు తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ ఎన్నికల కౌటింగ్ సక్రమంగా నిర్వహిస్తారన్న నమ్మకం తమకు లేదన్నారు. సీనియర్ కేంద్ర అధికారులను ప్రత్యేక అబ్జర్వర్లుగా నియమించి వాళ్లకు కౌటింగ్ బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల కమిషన్​ను కోరామని తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా కలెక్టర్ పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పనిచేయని ఈవీఎంలను మార్చకుండా ఓటర్లను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు.

విశాఖ కలెక్టర్​పై ఆగ్రహించిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు

ఎన్నికలను నిర్వహించడంలో విశాఖ జిల్లా కలెక్టర్ వైఫల్యం చెందారని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్​కు తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ ఎన్నికల కౌటింగ్ సక్రమంగా నిర్వహిస్తారన్న నమ్మకం తమకు లేదన్నారు. సీనియర్ కేంద్ర అధికారులను ప్రత్యేక అబ్జర్వర్లుగా నియమించి వాళ్లకు కౌటింగ్ బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల కమిషన్​ను కోరామని తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా కలెక్టర్ పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పనిచేయని ఈవీఎంలను మార్చకుండా ఓటర్లను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

అందాల లోకంలో ఆలోచింపజేసిన చిత్రాలు

Intro:ap_cdp_19_01_may_day_citu_rally_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
16 గంటల నుంచి 8 గంటల వరకు పని దినాలను తగ్గించిన ఘనత కార్మిక శక్తి దేనని సిఐటియు రాష్ట్ర నాయకులు నారాయణ అన్నారు. మేడే సందర్భంగా కడపలో సిపిఎం, సి ఐ టి యు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ర్యాలీ నగరపాలక కార్యాలయం నుంచి ప్రారంభమై ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగింది. ఈ ర్యాలీ లో డప్పులు వాయిస్తూ పులి వేషం ధరించి నృత్యాలు చేస్తూ కొనసాగింది. కడుపుపై టెంకాయలు పెట్టుకొని కత్తితో పగలగొట్టే విధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా విధులను చేయించుకుంటున్నారని ఆరోపించారు. కార్మికుల పక్షాన నిలబడేది ఒక్క ఎర్ర జెండా మాత్రమేనని చెప్పారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడతామని చెప్పారు.


Body: సిఐటియు మే డే ర్యాలీ


Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.