విశాఖ పెందుర్తి విశాఖ శారదాపీఠంలో దైవజ్ఞ సమ్మేళనంలో నలుమూలల నుంచి హాజరైన పంచాంగకర్తలు, వైదికులు, లౌకికవాదులు పాల్గొన్నారు. స్వామి స్వరూపానందేంద్ర పండగ తేదీలపై చర్చించారు.
వివాదాలు వద్దని... పంచాంగ కర్తలంతా ఏకతాటిపైకి రావాలన్నారు. స్వామి స్వరూపానందేంద్ర సమన్వయంతో ఏకీకృత పంచాంగాన్ని రూపొందించండని...పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: