ETV Bharat / state

విశాఖలో డీఎడ్​ మేనేజ్మెంట్ విద్యార్థుల ఆందోళన - విశాఖ తాజా వార్తలు

నిలిపివేసిన తమ పరీక్షలను తిరిగి నిర్వహించాని కొరుతూ.. డీఎడ్​ మేనేజ్మెంట్ విద్యార్థులు విశాఖలో ఆందోళన చేపట్టారు. మేనేజ్మెంట్ విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

D  ED Management students
విశాఖలో డీఎడ్​ మేనేజ్మెంట్ విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Mar 25, 2021, 3:19 PM IST

విశాఖ జీవిఎంసీ వద్ద డీఎడ్​ మేనేజ్మెంట్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 2018-20 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో చదువుకున్న డీఎడ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తమకు నిర్వహించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో సీఎం జగన్​ డీఎడ్​ విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారని.. 5 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పరీక్షలు నిర్వహించకపోవటం శోచనీయమన్నారు. మేనేజ్మెంట్ విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.

విశాఖ జీవిఎంసీ వద్ద డీఎడ్​ మేనేజ్మెంట్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 2018-20 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో చదువుకున్న డీఎడ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తమకు నిర్వహించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో సీఎం జగన్​ డీఎడ్​ విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారని.. 5 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పరీక్షలు నిర్వహించకపోవటం శోచనీయమన్నారు. మేనేజ్మెంట్ విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ హల్​చల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.