ETV Bharat / state

క్వారంటైన్​ సిబ్బందికి కరోనా పరీక్షలు

author img

By

Published : May 5, 2020, 11:44 AM IST

విశాఖ జిల్లాలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చీడికాడ ఏపీ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​లో పని చేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Corona tests for Quarantine staff
క్వారంటైన్​ సిబ్బందికి కరోనా పరీక్షలు

చాపకింద నీరులా కరోనా విస్తరిస్తున్న తరుణంలో విశాఖపట్నం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. చీడికాడ ఏపీ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంట్వైన్ కేంద్రంలో పని చేస్తున్న 21 మందికి కొవిడ్ - 19 పరీక్షలు చేశారు.

కేజీహెచ్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. రెండు రోజుల్లో ఫలితాల నివేదిక వస్తుందని వైద్యులు వెల్లడించారు.

చాపకింద నీరులా కరోనా విస్తరిస్తున్న తరుణంలో విశాఖపట్నం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. చీడికాడ ఏపీ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంట్వైన్ కేంద్రంలో పని చేస్తున్న 21 మందికి కొవిడ్ - 19 పరీక్షలు చేశారు.

కేజీహెచ్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. రెండు రోజుల్లో ఫలితాల నివేదిక వస్తుందని వైద్యులు వెల్లడించారు.

ఇవీ చూడండి:

విశాఖలోని కంటైన్మెంట్​ జోన్ల పరిధిలో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.