ETV Bharat / state

అంధత్వాన్ని జయించి.. ప్రభుత్వ కొలువు సాధించి!

చదువుకునే సమయంలోనే కంటి చూపు తగ్గి నిరాశ అలముకుంది.  రానురాను కంటిచూపు పూర్తిగా పోయింది. అయినా వారు నిరాశ చెందలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తమ సమస్యని అధిగమించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

author img

By

Published : Jan 6, 2020, 7:32 AM IST

అంధత్వాన్ని జయించి.. ప్రభుత్వ కొలువు సాధించి!
అంధత్వాన్ని జయించి.. ప్రభుత్వ కొలువు సాధించి!
అంధత్వాన్ని జయించి.. ప్రభుత్వ కొలువు సాధించి!

విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కాళ్ల శివ శంకర్​కు 2006లో కంటి చూపు తగ్గడం ప్రారంభించింది. ఇది కాస్త ఎక్కువై పూర్తిగా పోయింది. డిగ్రీ చదువుతున్న సమయంలో అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో నిరాశలో ఉన్న శివ శంకర్ కు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. కష్టపడి ఎంఏ ఇంగ్లీష్, బీఈడీ పూర్తి చేశారు. 2008లో డీఎస్సీ పరీక్ష రాసి 113వ ర్యాంకు సాధించి ఓపెన్ కేటగిరిలోనే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అనకాపల్లిలోని న్యూ బర్మా కాలనిలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

అనకాపల్లికి చెందిన బొమ్ములూరి బుచ్చి వెంకటప్రసాద్ కు 1997 లోనే చూపు తగ్గింది. 2002లో పూర్తిగా పోయింది. నిరాశ చెంది కొద్ది కాలం ఇంట్లోనే ఉండిపోయారు. బెంగళూరులోని ఓ సంస్థలో శిక్షణ పొందారు. 2012 లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించారు. అనంతరం బ్యాంకు ఉద్యోగ ప్రవేశ పరీక్షలు రాసి ఎస్బీఐలో ఉద్యోగం సాధించారు. అనకాపల్లిలోని ఎస్బీఐలో ప్రధాన బ్రాంచ్ లో కస్టమర్ అసోసియేట్ గా విధులు నిర్వహిస్తున్నారు.

చదువుకునే సమయంలోనే అంధకారం అలుముకున్నా.. దాన్ని జయించి బతుకులో వెలుగును నింపుకున్న వీరు ఎందరికో ఆదర్శం.

ఇదీ చదవండి: తిరుమలకు వెల్లువలా భక్తులు.. ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

అంధత్వాన్ని జయించి.. ప్రభుత్వ కొలువు సాధించి!

విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కాళ్ల శివ శంకర్​కు 2006లో కంటి చూపు తగ్గడం ప్రారంభించింది. ఇది కాస్త ఎక్కువై పూర్తిగా పోయింది. డిగ్రీ చదువుతున్న సమయంలో అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో నిరాశలో ఉన్న శివ శంకర్ కు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. కష్టపడి ఎంఏ ఇంగ్లీష్, బీఈడీ పూర్తి చేశారు. 2008లో డీఎస్సీ పరీక్ష రాసి 113వ ర్యాంకు సాధించి ఓపెన్ కేటగిరిలోనే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అనకాపల్లిలోని న్యూ బర్మా కాలనిలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

అనకాపల్లికి చెందిన బొమ్ములూరి బుచ్చి వెంకటప్రసాద్ కు 1997 లోనే చూపు తగ్గింది. 2002లో పూర్తిగా పోయింది. నిరాశ చెంది కొద్ది కాలం ఇంట్లోనే ఉండిపోయారు. బెంగళూరులోని ఓ సంస్థలో శిక్షణ పొందారు. 2012 లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించారు. అనంతరం బ్యాంకు ఉద్యోగ ప్రవేశ పరీక్షలు రాసి ఎస్బీఐలో ఉద్యోగం సాధించారు. అనకాపల్లిలోని ఎస్బీఐలో ప్రధాన బ్రాంచ్ లో కస్టమర్ అసోసియేట్ గా విధులు నిర్వహిస్తున్నారు.

చదువుకునే సమయంలోనే అంధకారం అలుముకున్నా.. దాన్ని జయించి బతుకులో వెలుగును నింపుకున్న వీరు ఎందరికో ఆదర్శం.

ఇదీ చదవండి: తిరుమలకు వెల్లువలా భక్తులు.. ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

Intro:Ap_vsp_46_04_vo_andatwanni_jayinchi_udyogalu_sadin_ab_pkg_AP10077_k.Bhanojirao
చదువుకునే సమయంలోనే కంటి చూపు తగ్గి వీరిలో నిరాశ అలముకుంది. రానురాను కంటిచూపు పూర్తిగా పోయింది. అయినప్పటికీ వీరు నిరాశ చెందలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తమకు వచ్చిన అంధకార సమస్యని అధిగమించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి
పలువురికి ఆదర్శంగా నిలిచారు విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కాళ్ల శివ శంకర్, బుచ్చి వెంకట వరప్రసాద్,
అంధకారం అలముకున్న వీరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చేసిన ఖుషి ఇ సాధించిన విజయంపై
లూయిస్ బ్రెయిలి జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ అందిస్తున్న కధనం


Body:విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కాళ్ల శివ శంకర్ కి 2006 లో కంటి చూపు తగ్గడం ప్రారంభించింది ఇది కాస్త ఎక్కువై కంటిచూపు పూర్తిగా పోయింది. డిగ్రీ చదువుతున్న సమయంలో అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో నిరాశలో ఉన్న శివ శంకర్ కి కుటుంబ సభ్యులు స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు అంధత్వాన్ని జయించేందుకు కష్టపడి చదివి ఎం ఏ ఇంగ్లీష్ బిఈడి
పూర్తిచేశారు. 2008లో డీఎస్సీ పరీక్ష రాసి 113 ర్యాంకు సాధించి ఓపెన్ కేటగిరి లోనే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు2010 లో అనకాపల్లి లోని న్యూ బర్మా కాలనిలో లోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు అప్పటి నుంచి విద్యార్ధులకు బోధన చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు
అనకాపల్లికి చెందిన బొమ్ములూరి బుచ్చి వెంకటప్రసాద్
కి 1997 లొనే చూపుతగ్గింది. 2002 లో
చూపు పూర్తిగా పోయింది దీనితో నిరాశ చెంది కొద్ది కాలం ఇంట్లోనే ఉండిపోయారు. బెంగళూరులోని ఎనేబుల్ ఇండియా. ఓఆర్జి లో శిక్షణ పొందారు. 2012 లో
సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించారు. అనంతరం బ్యాంకు ఉద్యోగాలు ప్రవేశ పరీక్షలు రాసి ఎస్బిఐ లో ఉద్యోగం సాధించారు . అనకాపల్లి లోని ఎస్బిఐ ప్రధాన బ్రాంచ్
లో కస్టమర్ అసోసియేట్ గా విధులు నిర్వహిస్తున్నారు.
చదువుకునే సమయంలోనే అంధకారం అలుముకున్నప్పుడు కీ దీన్ని జయించి బ్రతుకులో వెలుగును నింపుకొనే లా కష్టపడి చదివి
ప్రభుత్వ కొలువులు సాధించిన వీరు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు



Conclusion:బైట్1 కాళ్ల శివశంకర్, ఉపాధ్యాయుడు అనకాపల్లి
బైట్2 వెంకట వరప్రసాద్, బ్యాంకు ఉద్యోగి అనకాపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.