ETV Bharat / state

ఈనెల 22నుంచి భీమునిపట్నం నూకాలమ్మ ఉత్సవాలు

విశాఖ జిల్లా భీమునిపట్నం శ్రీనూకాలమ్మ అమ్మవారి ఆలయ ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎల్లాజీరావు తెలిపారు. మార్చి 22న తొలేళ్లు, 23న అనుపు, 24న పాపమ్మ తల్లి పండుగ, 25 ఉగాది మహోత్సవాలు జరుగుతాయన్నారు.

author img

By

Published : Mar 9, 2020, 12:56 PM IST

Bhimunipatnam Nukkalamma celebrations from the 22nd of this month
ఈనెల 22నుంచి భీమునిపట్నం నూకాలమ్మ ఉత్సవాలు
ఈనెల 22నుంచి భీమునిపట్నం నూకాలమ్మ ఉత్సవాలు

ఈనెల 22నుంచి భీమునిపట్నం నూకాలమ్మ ఉత్సవాలు

ఇదీచదవండి.

బోండా మహిళలతో మాజీ మంత్రి వేడుక

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.