ETV Bharat / state

విశాఖ ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి అవంతి - tourism minirster avanthi srinivas latest news

విశాఖలో ఎల్.జి. పాలిమర్స్ ఘటనాస్థలిని ఆ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆవంతి శ్రీనివాస్ పరిశీలించారు. వెంటనే అప్రమత్తమయ్యామని, వైద్యసేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు.

AVANTHI SRINIVAS ON ACCIEDENT
విశాఖ ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి అవంతి
author img

By

Published : May 7, 2020, 8:45 AM IST

విశాఖ ఘటనలో అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టారని మంత్రి ఆవంతి శ్రీనివాస్ తెలిపారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. లాక్​డౌన్ సమయంలో ప్రమాదం జరగడం వల్ల కాస్త ఇబ్బంది అవుతోందని తెలిపారు. కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు.

విశాఖ ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి అవంతి

ఇవీచూడండి: విశాఖలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం..ముగ్గురు మృతి

విశాఖ ఘటనలో అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టారని మంత్రి ఆవంతి శ్రీనివాస్ తెలిపారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. లాక్​డౌన్ సమయంలో ప్రమాదం జరగడం వల్ల కాస్త ఇబ్బంది అవుతోందని తెలిపారు. కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు.

విశాఖ ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి అవంతి

ఇవీచూడండి: విశాఖలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం..ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.