ETV Bharat / state

ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత

కరోనా వైరస్​ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే రవాణా వ్యవస్థ స్తంభించిపోగా.. ఒడిశా నుంచి ఆంధ్రాకు వచ్చే వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.

author img

By

Published : Mar 25, 2020, 5:29 AM IST

aob roads are closed due to corona effect
ఒడిశా ఆంధ్రా సరిహద్దుల్లో నిలిచిన రాకపోకలు
సరిహద్దుల్లో నిలిచిన రాకపోకలు

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​లో భాగంగా ఒడిశా నుంచి ఆంధ్రాకు రాకపోకలు నిలిపివేశారు. పోలీసులు ఆంధ్ర సరిహద్దులో వాహనాలు అడ్డుకున్నారు. అలాగే సీలేరు జలాశయం వద్ద ఒడిశా వెళ్ళే దారిలో ఉన్న గేటుకు తాళం వేశారు. అత్యవసర పని మీద వచ్చే వారిని పరిశీలించి పంపిస్తున్నారు. ఈనెల 31 వరకు బయటి నుంచి వచ్చే వాహనాలు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

సరిహద్దుల్లో నిలిచిన రాకపోకలు

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​లో భాగంగా ఒడిశా నుంచి ఆంధ్రాకు రాకపోకలు నిలిపివేశారు. పోలీసులు ఆంధ్ర సరిహద్దులో వాహనాలు అడ్డుకున్నారు. అలాగే సీలేరు జలాశయం వద్ద ఒడిశా వెళ్ళే దారిలో ఉన్న గేటుకు తాళం వేశారు. అత్యవసర పని మీద వచ్చే వారిని పరిశీలించి పంపిస్తున్నారు. ఈనెల 31 వరకు బయటి నుంచి వచ్చే వాహనాలు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్​ను లెక్కచేయకపోతే...లాఠీదెబ్బ తినాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.