ETV Bharat / state

శారదా పీఠాన్ని సందర్శించిన అనకాపల్లి ఎంపీ

author img

By

Published : Oct 23, 2020, 7:56 PM IST

చినముషిడివాడలో ఉన్న శారదా పీఠాన్ని అనకాపల్లి ఎంపీ సత్యవతి సందర్శించారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

anakapalli mp satyavathi visits chinamushidivada saradapeetam
స్వరూపానమదేంద్ర స్వామిని కలిసిన అనకాపల్లి ఎంపీ

అనకాపల్లి ఎంపీ సత్యవతి శుక్రవారం విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పీఠానికి వెళ్లి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి స్వరూపానందేంద్రను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.

ఇదీ చదవండి :

అనకాపల్లి ఎంపీ సత్యవతి శుక్రవారం విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పీఠానికి వెళ్లి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి స్వరూపానందేంద్రను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.

ఇదీ చదవండి :

శారద పీఠానికి కొత్త లోగో రూపకల్పన.. ఆవిష్కరించిన పీఠాధిపతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.