కరోనా మహమ్మారి త్వరగా పోవాలని కాంక్షిస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో హోమం నిర్వహించారు. ఎంపీ డాక్టర్.బీవీ సత్యవతి, ఆమె భర్త విష్ణుమూర్తి చేతుల మీదుగా ఆమె స్వగృహంలో మహాగణపతి మృత్యుంజయ హోమం జరిపారు. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఈ క్రతువు నిర్వహించినట్టు చెప్పారు.
ఇవీ చదవండి:
అగిరిపల్లి మెడికల్ షాపుల్లో దొంగతనం... నగదు, సెల్ఫోన్లు చోరీ