ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులతో ఎమ్మెల్యే సహపంక్తి భోజనం - అనకాపల్లిలో లాక్​డౌన్​

విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు.

mla meals with sanitary workers
ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​ పారిశుద్ధ్య కార్మికులతో సహపంక్తి భోజనం
author img

By

Published : Apr 25, 2020, 2:13 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారని కొనియాడారు. అందరూ లాక్​డౌన్​ను​ సక్రమంగా పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు.

విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారని కొనియాడారు. అందరూ లాక్​డౌన్​ను​ సక్రమంగా పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.