ETV Bharat / state

పాడేరు ఐటీడీఏ పీవోగా వెంకటేశ్వర్ బాధ్యతల స్వీకరణ

విశాఖ పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఇంఛార్జ్ ప్రాజెక్ట్ అధికారిగా డాక్టర్ వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు.

author img

By

Published : May 6, 2020, 5:50 PM IST

Updated : May 6, 2020, 8:07 PM IST

vishaka district
పాడేరు ఐటీడీఏ పీవోగా వెంకటేశ్వర బాధ్యతల స్వీకరణ

విశాఖ పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఇంఛార్జ్ ప్రాజెక్ట్ అధికారిగా డాక్టర్ వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన పాడేరు సబ్ కలెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు పాడేరు ఐటీడీఏ పీఓగా పనిచేసిన బాలాజీ... కర్నూలు మున్సిపల్ కమిషనర్​గా బదిలీ కావటంతో ఆయన స్థానంలో వెంకటేశ్వర్ నియమితులయ్యారు. ఐటీడీఏ ఏపీఓ వి ఎస్.ప్రభాకర్, పరిపాలనాధికారి కె.నాగేశ్వరరావు, ఉపసంచాలకులు జి.విజయకుమార్, వేగి అప్పారావు తదితరులు డాక్టర్ వెంకటేశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఇదీ చదవండి:

విశాఖ పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఇంఛార్జ్ ప్రాజెక్ట్ అధికారిగా డాక్టర్ వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన పాడేరు సబ్ కలెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు పాడేరు ఐటీడీఏ పీఓగా పనిచేసిన బాలాజీ... కర్నూలు మున్సిపల్ కమిషనర్​గా బదిలీ కావటంతో ఆయన స్థానంలో వెంకటేశ్వర్ నియమితులయ్యారు. ఐటీడీఏ ఏపీఓ వి ఎస్.ప్రభాకర్, పరిపాలనాధికారి కె.నాగేశ్వరరావు, ఉపసంచాలకులు జి.విజయకుమార్, వేగి అప్పారావు తదితరులు డాక్టర్ వెంకటేశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఇదీ చదవండి:

వివాహిత ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా?

Last Updated : May 6, 2020, 8:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.