ETV Bharat / state

ప్రమాదం అనాథను చేసింది.... యంత్రాగం పరిహారం మరించింది... - viskha latest news on accident

విశాఖ మన్యంలో విద్యుత్  స్తంభాన్ని ఢీ కొట్టి ఆటో ప్రమాదానికి గురైంది.  జూన్ 2న  ఈ ఘటన జరిగింది. ఏడుగురు మృత్యువాత పడ్డారు. అధికారులు పరిహారం ఇస్తామని హామీఇచ్చారు కానీ... ఇప్పటి వరకూ ఆ ఊసేలేదు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం అనాథల్లా మిగిలింది.

7 members died in auto accident govt did not give any financial help
సాయంకోసం ఎదురుచూస్తున్న బాధితులు
author img

By

Published : Dec 23, 2019, 4:18 PM IST

Updated : Dec 26, 2019, 5:10 PM IST

విశాఖ ఏజెన్సీలో కోరకొండ సంత నుంచి చెరువు ఊరు వెళుతుండగా... విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొట్టింది. జూన్2న జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కుటుంబాలను పరామర్శించి సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అవి మాటలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వసాయం నుంచి ఐదు లక్షలు భీమా మరో ఐదు లక్షలు కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏడు నెలలు కావస్తున్నా గ్రామం వైపు అధికారులు, ప్రజా ప్రతినిధులు కన్నెత్తి చూడలేదు. తమను తక్షణమే ఆదుకోవాలంటూ వితంతులు వేడుకుంటున్నారు.

సాయంకోసం ఎదురుచూస్తున్న బాధితులు

విశాఖ ఏజెన్సీలో కోరకొండ సంత నుంచి చెరువు ఊరు వెళుతుండగా... విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొట్టింది. జూన్2న జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కుటుంబాలను పరామర్శించి సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అవి మాటలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వసాయం నుంచి ఐదు లక్షలు భీమా మరో ఐదు లక్షలు కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏడు నెలలు కావస్తున్నా గ్రామం వైపు అధికారులు, ప్రజా ప్రతినిధులు కన్నెత్తి చూడలేదు. తమను తక్షణమే ఆదుకోవాలంటూ వితంతులు వేడుకుంటున్నారు.

సాయంకోసం ఎదురుచూస్తున్న బాధితులు

ఇదీ చూడండి

రైతులకు సంఘీభావంగా.. ప్రభుత్వ తీరుకు నిరసనగా..!

Intro:ap_vsp_76_22_auto_current_shock_deaths_no_sayam_pkg_avb_ap10082

నోట్: ఈటీవీ, ఈటీవీ భారత్ కోసం...
.........
యాంకర్: విశాఖ మన్యంలో విషాదం కలిగించిన విద్యుత్ షాక్ తో ఆటోలో ప్రయాణిస్తూ ఏడుగురు మృత్యువాత పడిన ఘటనలో కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందలేదు . దీంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.. ఇచ్చిన హామీలు అధికారులు ప్రజా ప్రతినిధులు నెరవేర్చడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు...

వాయిస్1) విశాఖ ఏజెన్సీ మారుమూల కోరుకొండ సంత నుండి స్వగ్రామం చెరువు ఊరు వెళుతుండగా జూన్ 2న ఆటో రహదారి బాగోక విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది . దీంతో విద్యుత్ వైరు ఆటో పై పడి ఆ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. అప్పుడు అధికారులు హుటాహుటిన పంచనామా చేసి ఇ మృతదేహాలు అప్పజెప్పి ఆర్థిక సహాయానికి ఇచ్చారు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సైతం బాధిత కుటుంబాలను పరామర్శించి తాను నేను మీకు ఉన్నానని భరోసా ఇచ్చారు తక్షణమే ఆర్థిక సాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు కుటుంబంలో గ్రామ సచివాలయం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కానీ కాలం గడిచేకొద్దీ హామీలు నీటి మూటలయ్యాయి.
బైట్: 1) మహిళ, మృతుడు భార్య
2) చిన్నబ్బాయి, ఇద్దరి మృతుల సోదరుడు

వాయిస్2) ప్రభుత్వసాయం నుంచి ఐదు లక్షలు భీమా నుంచి మరో ఐదు లక్షలు కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ఏడు నెలలు కావస్తున్నా గ్రామం వైపు అధికారులు గాని ప్రజా ప్రతినిధులు కానీ కన్నెత్తి చూడలేదు తమను తక్షణమే ఆదుకోవాలంటూ బట్టలు పోయిన మహిళలు వేడుకుంటున్నారు
3) మహిళ, మృతుడి భార్య
4) మహిళ, మృతుడి భార్య
వాయిస్3) ఆర్థిక సాయం అందించాలని ప్రజా ప్రతినిధులు అధికారులు వెంట తిరిగి నప్పటికీ ఎప్పటికీ సాయం అందలేదని ఆవేదన చెందుతున్నారు తమ్ముడు మారుమూల ప్రాంతం లో ఉండడం వలన మాటిమాటికి అధికారుల చుట్టూ తిరగలేక పోతున్నామని బాధపడుతున్నారు.
బైట్: అప్పారావు, మాజీ సర్పంచ్, కోరుకొండ,

పీటూసీ, శివ, పాడేరు
.........



Body:శివ


Conclusion:9493274036
Last Updated : Dec 26, 2019, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.