ETV Bharat / state

విశాఖ జిల్లాలో 12 అడుగుల కొండచిలువ...హతమార్చిన రైతులు

author img

By

Published : Jul 17, 2020, 7:24 PM IST

విశాఖ జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామంలో 12 అడుగుల కొండచిలువ భయాందోళనకు గురిచేసింది. ఇటీవల ఇంతటి బారీ కొండచిలువను చూడలేదని పలువురు రైతులు తెలిపారు.

12 feets python in govada village vishaka district
చోడవరం మండలంలో 12 అడుగుల కొండచిలువ

విశాఖ జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామంలో 12 అడుగుల కొండచిలువ రైతులకు కనిపించింది. కళ్లాల వద్ద కొండ చిలువ ఉండటంతో భయానికి గురైన పలువురు రైతులు కొండచిలువను హతమార్చారు. చెరకు తోట పనులు ముగించుకుని వస్తున్న వారికి కొండచిలువ కనిపించిందని ఇటీవల కాలంలో ఇంతటి భారీ కొండచిలువను చూడలేదని రైతులు తెలిపారు.

విశాఖ జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామంలో 12 అడుగుల కొండచిలువ రైతులకు కనిపించింది. కళ్లాల వద్ద కొండ చిలువ ఉండటంతో భయానికి గురైన పలువురు రైతులు కొండచిలువను హతమార్చారు. చెరకు తోట పనులు ముగించుకుని వస్తున్న వారికి కొండచిలువ కనిపించిందని ఇటీవల కాలంలో ఇంతటి భారీ కొండచిలువను చూడలేదని రైతులు తెలిపారు.

ఇదీ చదవండి: అనారోగ్యంగా ఉన్న ఆవులను స్వీకరించొద్దు: మంత్రి అవంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.