ETV Bharat / state

తిరుమలలో ఏనుగుల సంచారం.. భయాందోళనలో భక్తులు - ap news

Elephants at Tirumala: తిరుమలలో మరోసారి ఏనుగులు కలకలం సృష్టించాయి. పార్వేట మండపం వద్ద డివైడర్లు, పిట్టగోడను ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.

tirumala
elephants
author img

By

Published : May 15, 2022, 9:35 AM IST

Updated : May 15, 2022, 1:59 PM IST

తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. స్థానిక పాపవినాశనం రోడ్డులో వేకువ జామున పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపు సంచరించాయి. రోడ్డు పక్కన డివైడర్లను, పిట్ట గోడలను ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. గజరాజుల సంచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా సల్థాన్ని పరిశీలించారు.

తిరుమలలో ఏనుగుల సంచారం.. భయాందోళనలో భక్తులు

ఇదీ చదవండి:

తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. స్థానిక పాపవినాశనం రోడ్డులో వేకువ జామున పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపు సంచరించాయి. రోడ్డు పక్కన డివైడర్లను, పిట్ట గోడలను ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. గజరాజుల సంచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా సల్థాన్ని పరిశీలించారు.

తిరుమలలో ఏనుగుల సంచారం.. భయాందోళనలో భక్తులు

ఇదీ చదవండి:

KGF WEAPON: ఇదో నయా ట్రెండ్​... హత్యల్లోనూ 'కేజీఎఫ్' మేనియా

కారు ప్రమాదంలో దిగ్గజ క్రికెటర్​ మృతి

పోర్న్​ ఇండస్ట్రీని ఏలిన ఈ శృంగార తారలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?

Last Updated : May 15, 2022, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.