ETV Bharat / state

టెక్కలిలో రెండు రైస్ మిల్లులను సీజ్ చేసిన అధికారులు - rice mills news in srikakulam dst

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రెండు రైస్ మిల్లులను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. రబీ సీజన్ కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకుండా క్రొరీలతో వేస్తున్నారన్న ఫిర్యాదుతో తనిఖీలు చేసి సీజ్ చేశారు.

two rice mills seized in srikakulam dst tekkali
టెక్కిలిలో రెండు రైస్ మిల్లులను సీజ్ చేసిన అధికారులు
author img

By

Published : Apr 29, 2020, 8:06 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రెండు రైస్ మిల్లులను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కాకుండా దళారుల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్న సమాచారంతో ఆర్డీవో ఈట్ల కిశోర్ టెక్కలి లోని నాలుగు రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలుచోట్ల భారీగా ధాన్యం నిల్వలను గుర్తించారు. నిర్వాహకులను విచారించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. తేడాలు ఉన్న మిల్లుల్లో గోదాంలకు తాళాలు వేయించారు. దళారుల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రెండు రైస్ మిల్లులను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కాకుండా దళారుల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్న సమాచారంతో ఆర్డీవో ఈట్ల కిశోర్ టెక్కలి లోని నాలుగు రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలుచోట్ల భారీగా ధాన్యం నిల్వలను గుర్తించారు. నిర్వాహకులను విచారించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. తేడాలు ఉన్న మిల్లుల్లో గోదాంలకు తాళాలు వేయించారు. దళారుల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి ఆ మత్స్యకారులకు రూ.2 వేలు ఆర్థిక సాయం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.