ETV Bharat / state

ఈ నెల 16 నుంచి రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ - second installment distribution of free rice news

జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుంచి రెండో విడత రేషన్‌ సరకుల పంపిణీ ప్రక్రియను చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయంలో భాగంగా జిల్లాలో తెల్లరేషన్‌కార్డులున్న వారందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నారు.

The second installment of this month is the distribution of free rice
ఈ నెల 16 నుంచి రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ
author img

By

Published : Apr 13, 2020, 1:49 AM IST

లాక్​డౌన్ అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టింది. తాజాగా రెండో విడత ఉచిత బియ్యం పంపిణీకి సన్నద్ధమవుతోంది. శ్రీకాకుళం జిల్లాల్లో 8,29,121 రేషన్ కార్డులున్నాయి. జిల్లాల్లోని 18 పౌరసరఫరాల శాఖ గోదాములకు బియ్యం బస్తాలు తరలించారు. ఈ నెల 16న గ్రామ వాలంటీర్ల ద్వారా ఉచిత బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు.

లాక్​డౌన్ అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టింది. తాజాగా రెండో విడత ఉచిత బియ్యం పంపిణీకి సన్నద్ధమవుతోంది. శ్రీకాకుళం జిల్లాల్లో 8,29,121 రేషన్ కార్డులున్నాయి. జిల్లాల్లోని 18 పౌరసరఫరాల శాఖ గోదాములకు బియ్యం బస్తాలు తరలించారు. ఈ నెల 16న గ్రామ వాలంటీర్ల ద్వారా ఉచిత బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు.

ఇదీ చదవండి:

రాజ్యాంగ విరుద్ద ఆర్డినెన్స్​ను మండలిలో అడ్డుకుంటాం: యనమల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.