తాడేపల్లి నుంచి వచ్చిన నోట్లో సంతకం చేసేందుకేనా నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించిందని.. తెదేపా నేత కూన రవికుమార్ ప్రశ్నించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్ణయాన్ని ముందుగా మీడియా సమావేశంలో మంత్రులు ప్రకటించండం ఏంటన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్... వైకాపా ప్రభుత్వంతో కలిసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందన్న కూన రవికుమార్.. ఈ క్రమంలోనే తెదేపా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: